ETV Bharat / city

పర్యాటక ప్రాజెక్టులు.. ప్రైవేటు సంస్థలకు అప్పగింత! - undefined

ఆర్థికంగా భారమవుతున్న వివిధ పర్యాటక ప్రాజెక్టులను ప్రైవేటు సంస్థలకు అప్పగించే విషయాన్ని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ.... ఏపీటీడీసీ పరిశీలిస్తోంది.

aptdc_decided_to_give tourism projects to private companies
author img

By

Published : Oct 3, 2019, 4:31 AM IST


వివిధ పర్యాటక ప్రాజెక్టులను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ యోచిస్తోంది. ప్రాథమికంగా పది చోట్ల ఇలాంటివి గుర్తించినా... వాస్తవ పరిస్థితులపై పరిశీలనకు ముగ్గురు సీనియర్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. నివేదిక వచ్చాక టెండర్లు పిలిచి వార్షిక లీజు ఎక్కువగా ఇచ్చే సంస్థకు అప్పగించాలా లేదా ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో ఇవ్వాలా అనే విషయాలపై ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకున్న అనంతరం నిర్ణయం తీసుకోనుంది. ఏపీటీడీసీకి వివిధ జిల్లాల్లో హోటళ్లు, రిసార్టులు, ఇతరత్రా కలిపి 37 ప్రాజెక్టులు ఉన్నాయి. నెల్లూరు, కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్నింటి వ్యాపారం సరిగ్గా సాగక నిర్వహణ భారమవుతోందని భావిస్తోంది.


వివిధ పర్యాటక ప్రాజెక్టులను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ యోచిస్తోంది. ప్రాథమికంగా పది చోట్ల ఇలాంటివి గుర్తించినా... వాస్తవ పరిస్థితులపై పరిశీలనకు ముగ్గురు సీనియర్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. నివేదిక వచ్చాక టెండర్లు పిలిచి వార్షిక లీజు ఎక్కువగా ఇచ్చే సంస్థకు అప్పగించాలా లేదా ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో ఇవ్వాలా అనే విషయాలపై ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకున్న అనంతరం నిర్ణయం తీసుకోనుంది. ఏపీటీడీసీకి వివిధ జిల్లాల్లో హోటళ్లు, రిసార్టులు, ఇతరత్రా కలిపి 37 ప్రాజెక్టులు ఉన్నాయి. నెల్లూరు, కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్నింటి వ్యాపారం సరిగ్గా సాగక నిర్వహణ భారమవుతోందని భావిస్తోంది.

ఇదీ చదవండి:చూస్తే అదిరిపొద్ది...తుమ్మలబైలు ఏకో టూరిజం

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.....గుంటూరు ఆర్ అగ్రహారం కన్యకపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి నవరాత్రులు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. నాల్గవ రోజు దేవి నవరాత్రులు లో భాగంగా అమ్మవారు శయన పాన్పుపై భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారిని చూడడానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాటు లు నిర్వహించారు. అమ్మవారిని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిరిధర్ మాట్లాడుతూ. అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు అందరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి దీవెనలు పొందాలని ఆకాంక్షించారు.


Body:బైట్....మద్దాలి గిరిధర్ , గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే


Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.