ETV Bharat / city

సీఐడీ కేసుపై హైకోర్టును ఆశ్రయించిన ఎస్​ఈసీ నిమ్మగడ్డ

రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకునే ఉద్దేశంతో ఉద్యోగులపై నమోదు చేసిన సీఐడీ కేసు కొట్టేయాలని కోరుతూ ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.

author img

By

Published : Sep 3, 2020, 3:32 AM IST

SEC Ramesh Kumar
SEC Ramesh Kumar

రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకునే ఉద్దేశంతో ఉద్యోగులపై నమోదుచేసిన సీఐడీ కేసు కొట్టేయాలని కోరుతూ ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేలా సీఐడీ, ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇదే అంశంపై ఎస్​ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలో రెండింటిని కలిపి సోమవారం విచారణ చేయనున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఎస్​ఈసీ రమేశ్ కుమార్ గతంలో కేంద్రానికి రాసిన లేఖపై అనుమానం వ్యక్తం చేస్తూ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు

ఇదీ చదవండి

రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకునే ఉద్దేశంతో ఉద్యోగులపై నమోదుచేసిన సీఐడీ కేసు కొట్టేయాలని కోరుతూ ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేలా సీఐడీ, ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇదే అంశంపై ఎస్​ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలో రెండింటిని కలిపి సోమవారం విచారణ చేయనున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఎస్​ఈసీ రమేశ్ కుమార్ గతంలో కేంద్రానికి రాసిన లేఖపై అనుమానం వ్యక్తం చేస్తూ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు

ఇదీ చదవండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.