ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM - ఏపీ తాజా వార్తలు

.

ap news top news
ap news top news
author img

By

Published : Oct 30, 2020, 9:01 PM IST

  • రాష్ట్రంలో కొత్తగా 2,886 కరోనా కేసులు, 17 మరణాలు
    రాష్ట్రంలో కొత్తగా 2,886 కరోనా కేసులు, 17 మరణాలు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 8,20,565కు చేరింది. కొవిడ్​తో ఇప్పటివరకు 6,676 మంది మృతి చెందారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • రైతులకు బేడీల ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు

అమరావతి రైతులకు బేడీలు వేసి అరెస్ట్ చేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులను ఈ విధంగా అవమానించడం ప్రభుత్వానికి తగదని అన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 'స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలేంటి ?'
    స్థానిక ఎన్నికలు ఎదుర్కోవడానికి వైకాపా ప్రభుత్వం భయపడుతోందని ఎంపీ రఘరామ కృష్ణరాజు విమర్శించారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'దళితులకు ఏ కష్టం వచ్చినా వైకాపా అండగా ఉంటుంది'
    అమరావతి రైతుల జీవితాలతో ఆడుకుంది చంద్రబాబేనని వైకాపా ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. దళితులకు అండగా నిలిచేది ప్రభుత్వమని.. దళితులకు ఏ కష్టం వచ్చినా వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • నాగార్జున సాగర్‌లో కొనసాగుతున్న గరిష్ఠ స్థాయి నీటి నిల్వ
    రెండున్నర నెలలుగా నాగార్జునసాగర్‌ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఎక్కువ రోజులు ప్రాజెక్టులో నీరు నిల్వ ఉండటంతో ఈ ఏడాది చరిత్రలో నిలిచిపోతుందని పర్యవేక్షణ అధికారులు చెబుతున్నారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఇండియన్ గ్యాస్ రీఫిల్ బుకింగ్​కు ఇప్పుడు దేశమంతా ఒకే నెంబర్
    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ వినియోగదారులు ఇకపై రీఫిల్ బుకింగ్​ను ఒకే నెంబర్ ద్వారా చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'మేం గెలిస్తే మాజీ సీఎం కుమారులు ​పదో తరగతి పాస్!'
    బిహార్​లో ఎన్నికల ప్రచారాల్లో భాగంగా అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రస్తుత సీఎం నితీశ్​ కుమార్​ విద్య, వైద్య వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ తేజస్వీ చేసిన వ్యాఖ్యలపై.. వ్యంగ్యంగా సమాధానమిచ్చారు భాజపా అధ్యక్షుడు సంజయ్​ జైస్వాల్​. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • టర్కీ, గ్రీస్‌లో భూకంపం- సునామీ కలకలం
    టర్కీ, గ్రీస్‌ దేశాల్లో భూకంపం కారణంగా చిన్నపాటి సునామీ సంభవించింది. టర్కీలోని మెట్రోపాలిటన్‌ నగరమైన ఇజ్మిర్‌లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • టీమ్​ఇండియాను ఈసారి పక్కా ఓడిస్తాం: ఆసీస్ కోచ్
    ఈసారి కోహ్లీసేనను ఓడించే సత్తా తమకు ఉందని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్. ఈ రెండు జట్ల మధ్య నవంబరు 27న తొలి వన్డే జరగనుంది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'ఆర్ఆర్ఆర్​' కోసం సింగర్​గా మారిన ఆలియా!
    స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న 'ఆర్ఆర్ఆర్'లోని ఓ పాట పాడనుందట హీరోయిన్ ఆలియా. ఈ విషయమై బాలీవుడ్​ వర్గాలు జోరుగా చర్చించుకుంటున్నాయి.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • రాష్ట్రంలో కొత్తగా 2,886 కరోనా కేసులు, 17 మరణాలు
    రాష్ట్రంలో కొత్తగా 2,886 కరోనా కేసులు, 17 మరణాలు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 8,20,565కు చేరింది. కొవిడ్​తో ఇప్పటివరకు 6,676 మంది మృతి చెందారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • రైతులకు బేడీల ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు

అమరావతి రైతులకు బేడీలు వేసి అరెస్ట్ చేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులను ఈ విధంగా అవమానించడం ప్రభుత్వానికి తగదని అన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 'స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలేంటి ?'
    స్థానిక ఎన్నికలు ఎదుర్కోవడానికి వైకాపా ప్రభుత్వం భయపడుతోందని ఎంపీ రఘరామ కృష్ణరాజు విమర్శించారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'దళితులకు ఏ కష్టం వచ్చినా వైకాపా అండగా ఉంటుంది'
    అమరావతి రైతుల జీవితాలతో ఆడుకుంది చంద్రబాబేనని వైకాపా ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. దళితులకు అండగా నిలిచేది ప్రభుత్వమని.. దళితులకు ఏ కష్టం వచ్చినా వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • నాగార్జున సాగర్‌లో కొనసాగుతున్న గరిష్ఠ స్థాయి నీటి నిల్వ
    రెండున్నర నెలలుగా నాగార్జునసాగర్‌ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఎక్కువ రోజులు ప్రాజెక్టులో నీరు నిల్వ ఉండటంతో ఈ ఏడాది చరిత్రలో నిలిచిపోతుందని పర్యవేక్షణ అధికారులు చెబుతున్నారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఇండియన్ గ్యాస్ రీఫిల్ బుకింగ్​కు ఇప్పుడు దేశమంతా ఒకే నెంబర్
    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ వినియోగదారులు ఇకపై రీఫిల్ బుకింగ్​ను ఒకే నెంబర్ ద్వారా చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'మేం గెలిస్తే మాజీ సీఎం కుమారులు ​పదో తరగతి పాస్!'
    బిహార్​లో ఎన్నికల ప్రచారాల్లో భాగంగా అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రస్తుత సీఎం నితీశ్​ కుమార్​ విద్య, వైద్య వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ తేజస్వీ చేసిన వ్యాఖ్యలపై.. వ్యంగ్యంగా సమాధానమిచ్చారు భాజపా అధ్యక్షుడు సంజయ్​ జైస్వాల్​. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • టర్కీ, గ్రీస్‌లో భూకంపం- సునామీ కలకలం
    టర్కీ, గ్రీస్‌ దేశాల్లో భూకంపం కారణంగా చిన్నపాటి సునామీ సంభవించింది. టర్కీలోని మెట్రోపాలిటన్‌ నగరమైన ఇజ్మిర్‌లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • టీమ్​ఇండియాను ఈసారి పక్కా ఓడిస్తాం: ఆసీస్ కోచ్
    ఈసారి కోహ్లీసేనను ఓడించే సత్తా తమకు ఉందని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్. ఈ రెండు జట్ల మధ్య నవంబరు 27న తొలి వన్డే జరగనుంది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'ఆర్ఆర్ఆర్​' కోసం సింగర్​గా మారిన ఆలియా!
    స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న 'ఆర్ఆర్ఆర్'లోని ఓ పాట పాడనుందట హీరోయిన్ ఆలియా. ఈ విషయమై బాలీవుడ్​ వర్గాలు జోరుగా చర్చించుకుంటున్నాయి.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.