ETV Bharat / city

AP NEWS TODAY: నేటి ప్రధాన వార్తలు @ 09-12-2021 - కృష్ణా జిల్లా తాజా వార్తలు

.

ఏపీ నేటి ప్రధాన వార్తలు
AP NEWS TODAY
author img

By

Published : Dec 9, 2021, 7:00 AM IST

  • బిపిన్‌ రావత్‌ భౌతికకాయం ఇవాళ సాయంత్రానికి దిల్లీ చేరే అవకాశం
  • హెలికాప్టర్ ప్రమాద ఘటనపై నేడు ప్రకటన చేయనున్న కేంద్రం
  • 39వ రోజు చిత్తూరు జిల్లాలో రాజధాని రైతుల మహాపాదయాత్ర
  • పాఠశాలల విలీన నిర్ణయంపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన పురపాలక ఉపాధ్యాయ సమాఖ్య
  • కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం
  • దిల్లీలో రైతు సంఘాల సమావేశం.. ఉద్యమ భవితవ్యంపై నిర్ణయం
  • కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజు
  • అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం

  • బిపిన్‌ రావత్‌ భౌతికకాయం ఇవాళ సాయంత్రానికి దిల్లీ చేరే అవకాశం
  • హెలికాప్టర్ ప్రమాద ఘటనపై నేడు ప్రకటన చేయనున్న కేంద్రం
  • 39వ రోజు చిత్తూరు జిల్లాలో రాజధాని రైతుల మహాపాదయాత్ర
  • పాఠశాలల విలీన నిర్ణయంపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన పురపాలక ఉపాధ్యాయ సమాఖ్య
  • కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం
  • దిల్లీలో రైతు సంఘాల సమావేశం.. ఉద్యమ భవితవ్యంపై నిర్ణయం
  • కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజు
  • అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.