ETV Bharat / city

కేంద్ర వైద్యశాఖ కార్యదర్శికి సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్ లేఖ

author img

By

Published : Jan 25, 2021, 9:31 PM IST

Updated : Jan 25, 2021, 9:53 PM IST

ap cs adityanath
కేంద్ర వైద్యశాఖ కార్యదర్శికి సీఎస్‌లేఖ

21:28 January 25

ఏపీలో వ్యాక్సినేషన్‌పై మార్గదర్శకాలు కోరుతున్నట్లు వెల్లడి

కేంద్ర వైద్యశాఖ కార్యదర్శికి సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. ఎన్నికల దృష్ట్యా ఏపీలో వ్యాక్సినేషన్‌పై మార్గదర్శకాలు కోరుతున్నట్లు పేర్కొన్నారు. 5 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉందని తెలిపారు. ‌ ఇందులో పంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యా శాఖల సిబ్బంది పాల్గొననున్నారని వివరించారు. .
పంచాయతీ ఎన్నికల కారణంగా కమిషన్ ఆదేశాల మేరకు చాలా మంది ఉద్యోగులకు వాక్సినేషన్ చేయలేని పరిస్థితి ఉంటుందని లేఖలో ప్రస్తావించారు. సెషన్ సైట్ లలో సాంకేతికంగా ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అవకాశం కల్పించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందే... మీ యుద్ధంలో మేం భాగస్వామ్యం కాబోము: సుప్రీంకోర్టు

21:28 January 25

ఏపీలో వ్యాక్సినేషన్‌పై మార్గదర్శకాలు కోరుతున్నట్లు వెల్లడి

కేంద్ర వైద్యశాఖ కార్యదర్శికి సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. ఎన్నికల దృష్ట్యా ఏపీలో వ్యాక్సినేషన్‌పై మార్గదర్శకాలు కోరుతున్నట్లు పేర్కొన్నారు. 5 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉందని తెలిపారు. ‌ ఇందులో పంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యా శాఖల సిబ్బంది పాల్గొననున్నారని వివరించారు. .
పంచాయతీ ఎన్నికల కారణంగా కమిషన్ ఆదేశాల మేరకు చాలా మంది ఉద్యోగులకు వాక్సినేషన్ చేయలేని పరిస్థితి ఉంటుందని లేఖలో ప్రస్తావించారు. సెషన్ సైట్ లలో సాంకేతికంగా ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అవకాశం కల్పించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందే... మీ యుద్ధంలో మేం భాగస్వామ్యం కాబోము: సుప్రీంకోర్టు

Last Updated : Jan 25, 2021, 9:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.