రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ను కలవనున్నారు. బడ్జెట్ సమావేశాలు ముగిసినందున గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసి.. ఆమోదం పొందిన బిల్లుల గురించి చర్చించనున్నారు. సమావేశాలు జరిగిన తీరును చర్చించనున్నారు.
ఇదీ చూడండి:
12:49 June 22
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ను కలవనున్నారు. బడ్జెట్ సమావేశాలు ముగిసినందున గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసి.. ఆమోదం పొందిన బిల్లుల గురించి చర్చించనున్నారు. సమావేశాలు జరిగిన తీరును చర్చించనున్నారు.
ఇదీ చూడండి:
12:49 June 22
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ను కలవనున్నారు. బడ్జెట్ సమావేశాలు ముగిసినందున గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసి.. ఆమోదం పొందిన బిల్లుల గురించి చర్చించనున్నారు. సమావేశాలు జరిగిన తీరును చర్చించనున్నారు.
ఇదీ చూడండి: