ETV Bharat / city

సాయంత్రం గవర్నర్​ను కలవనున్న సీఎం.. బిల్లులపై వివరించే అవకాశం

author img

By

Published : Jun 22, 2020, 12:51 PM IST

Updated : Jun 22, 2020, 2:02 PM IST

సాయంత్రం గవర్నర్​ను కలవనున్న సీఎం జగన్​
సాయంత్రం గవర్నర్​ను కలవనున్న సీఎం జగన్​

12:49 June 22

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్​ బిశ్వభూషణ్​ను కలవనున్నారు. బడ్జెట్​ సమావేశాలు ముగిసినందున గవర్నర్​ను మర్యాదపూర్వకంగా కలిసి.. ఆమోదం పొందిన బిల్లుల గురించి చర్చించనున్నారు. సమావేశాలు జరిగిన తీరును చర్చించనున్నారు.

ఇదీ చూడండి:

పార్టీ విధానాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు: మోపిదేవి

12:49 June 22

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్​ బిశ్వభూషణ్​ను కలవనున్నారు. బడ్జెట్​ సమావేశాలు ముగిసినందున గవర్నర్​ను మర్యాదపూర్వకంగా కలిసి.. ఆమోదం పొందిన బిల్లుల గురించి చర్చించనున్నారు. సమావేశాలు జరిగిన తీరును చర్చించనున్నారు.

ఇదీ చూడండి:

పార్టీ విధానాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు: మోపిదేవి

Last Updated : Jun 22, 2020, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.