ETV Bharat / city

రాష్ట్రంలోనూ మే 31వ తేదీ వరకు లాక్​డౌన్ పొడిగింపు

author img

By

Published : May 18, 2020, 7:05 AM IST

మే 31వ తేదీ వరకు లాక్ డౌన్​ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈమేరకు ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

andhrapradesh government
andhrapradesh government

కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్​ను ఈనెలాఖరు దాక పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. రాష్ట్రంలోనూ మే 31వ తేదీ వరకు లాక్ డౌన్​ను పొడిగించింది. ఈమేరకు ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విపత్తు నిర్వహణ చట్టాన్ని అనుసరించి లాక్ డౌన్​ను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వల్లో పేర్కొంది.

ఇవీ చదవండి :
దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్​ను ఈనెలాఖరు దాక పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. రాష్ట్రంలోనూ మే 31వ తేదీ వరకు లాక్ డౌన్​ను పొడిగించింది. ఈమేరకు ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విపత్తు నిర్వహణ చట్టాన్ని అనుసరించి లాక్ డౌన్​ను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వల్లో పేర్కొంది.

ఇవీ చదవండి :
దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

ఇవాళ కృష్ణా బోర్డు సభ్యులతో జలవనరుల శాఖ అధికారుల భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.