ETV Bharat / city

అమరావతి భూములపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

author img

By

Published : Mar 5, 2021, 10:32 AM IST

అమరావతి భూములపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సిట్, కేబినెట్ సబ్ కమిటీపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది

Amravati lands petition  to be heard in Supreme Court
Amravati lands petition to be heard in Supreme Court

అమరావతి భూములపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సిట్, కేబినెట్ సబ్ కమిటీపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వర్ల రామయ్య, ఇతరులు వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టు సిట్, కేబినెట్ సబ్ కమిటీపై స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ప్రభుత్వం జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్‌రెడ్డి ధర్మాసనంలో విచారణ జరగనుంది.

అమరావతి భూములపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సిట్, కేబినెట్ సబ్ కమిటీపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వర్ల రామయ్య, ఇతరులు వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టు సిట్, కేబినెట్ సబ్ కమిటీపై స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ప్రభుత్వం జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్‌రెడ్డి ధర్మాసనంలో విచారణ జరగనుంది.

ఇదీ చదవండి: న్యాయస్థానం కళ్లు మూసుకుని ఉండదు : హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.