ETV Bharat / city

"ప్రధాని మోదీ గారూ... దయచేసి జోక్యం చేసుకోండి" - ఏపీలో మూడు రాజధానుల వార్తలు

రాజధాని కోసం పద్నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతులు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రధాని శంకుస్థాపన చేసినా.... తమకు న్యాయం జరగడం లేదంటూ వెలగపూడి రైతులు పోస్టుకార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. తమ కష్టాలను వివరిస్తూ ప్రధాని మోదీకి ఉత్తరాలు రాస్తున్నారు.  కేంద్ర  ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రాజధానిని అమరావతిలోనే  కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.

amaravthi Farmers  sent post cards to pm modi
amaravthi Farmers sent post cards to pm modi
author img

By

Published : Dec 31, 2019, 6:24 PM IST

"ప్రధాని మోదీ గారూ... దయచేసి జోక్యం చేసుకోండి"

"ప్రధాని మోదీ గారూ... దయచేసి జోక్యం చేసుకోండి"

ఇదీ చదవండి : దిల్లీలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు వైద్యులు మిస్సింగ్..!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.