ETV Bharat / city

రాజధానిలో గుండెపోటుతో రైతు మృతి

author img

By

Published : Sep 22, 2020, 8:39 AM IST

అమరావతిలో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరుకు చెందిన సదాశివరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. రాజధాని నిర్మాణం కోసం సదాశివరావు 2.25 ఎకరాల భూమిని ఇచ్చాడు.

amaravati farmer
amaravati farmer

రాజధానిలో మరో రైతు మృతి చెందాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంకు చెందిన సదాశివరావు(59) అనే రైతు గుండెపోటుతో మరణించాడు. రాజధాని నిర్మాణానికి 2.25 ఎకరాల భూమిని ఇచ్చాడు సదాశివరావు. ఆయన మృతితో కుటుంబం విషాదంలో మునిగింది.

రాజధానిలో మరో రైతు మృతి చెందాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంకు చెందిన సదాశివరావు(59) అనే రైతు గుండెపోటుతో మరణించాడు. రాజధాని నిర్మాణానికి 2.25 ఎకరాల భూమిని ఇచ్చాడు సదాశివరావు. ఆయన మృతితో కుటుంబం విషాదంలో మునిగింది.

ఇదీ చదవండి:

రాజధాని బిల్లులు ఆమోదం పొందినట్లే.. హైకోర్టులో కౌంటర్ వేసిన శాసనసభ కార్యదర్శి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.