ETV Bharat / city

కొనసాగుతున్న రాజధాని రైతుల పోరాటం - అమరావతి తాజా వార్తలు

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు తలపెట్టిన నిరసనలు 49వ రోజూ కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో రైతులు, మహిళల ధర్నా చేపడుతున్నారు. వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రాజధాని గ్రామాల్లోనూ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మందడం, వెలగపూడిలో రైతులు ఈరోజూ 24 గంటల దీక్షకు కూర్చోనున్నారు.

amaravathi farmers protest for capital
రాజధాని రైతుల ధర్నా
author img

By

Published : Feb 4, 2020, 8:10 AM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.