ETV Bharat / city

60వ రోజు రాజధాని రైతుల ఆందోళన..ఇద్దరు యువకుల దీక్ష

రాజధాని నిరసనలు 60వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో రైతుల ధర్నా కొనసాగుతోంది.

author img

By

Published : Feb 15, 2020, 10:02 AM IST

amaravathi farmers protest day 60
amaravathi farmers protest day 60amaravathi farmers protest day 60

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ.. రైతులు చేస్తున్న దీక్షలు కొనసాగుతున్నాయి. 60 రోజుల సందర్భంగా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ఇద్దరు యువకులు 60 గంటల నిరాహార దీక్ష చేస్తున్నారు. తుళ్లూరులో 60 మంది మహిళలు దీక్షలో కూర్చోనున్నారు.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ.. రైతులు చేస్తున్న దీక్షలు కొనసాగుతున్నాయి. 60 రోజుల సందర్భంగా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ఇద్దరు యువకులు 60 గంటల నిరాహార దీక్ష చేస్తున్నారు. తుళ్లూరులో 60 మంది మహిళలు దీక్షలో కూర్చోనున్నారు.

ఇదీ చదవండి: దిల్లీ యాత్ర చేపట్టే యోచనలో అమరావతి రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.