ETV Bharat / city

రాష్ట్ర కేడర్​కు ఐదుగురు ఐపీఎస్​లు.. ఉత్తర్వులు జారీ

author img

By

Published : Feb 3, 2020, 8:49 PM IST

2018 అఖిల భారత సర్వీసుకు సంబంధించిన.. ఐదు మంది ఐపీఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం ఏపీ కేడర్​కు కేటాయించింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు.

allotment-of-five-ipss-for-ap-state-cadre
allotment-of-five-ipss-for-ap-state-cadre


2018 అఖిల భారత సర్వీసుకు సంబంధించి 5 మంది ఐపీఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం ఏపీ కేడర్‌కు కేటాయించింది. రాష్ట్రానికి చెందిన కే.వి.మహేశ్వర రెడ్డి, కె.ప్రతాప్ శివ కిషోర్, బిహార్‌కు చెందిన షాఫ్కాత్, దిల్లీకి చెందిన సుశీల్ శిరోన్, రాజస్థాన్‌కు చెందిన రాహుల్ మీనాను ఏపీ కేడర్​కు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు.

ఇదీ చదవండి:


2018 అఖిల భారత సర్వీసుకు సంబంధించి 5 మంది ఐపీఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం ఏపీ కేడర్‌కు కేటాయించింది. రాష్ట్రానికి చెందిన కే.వి.మహేశ్వర రెడ్డి, కె.ప్రతాప్ శివ కిషోర్, బిహార్‌కు చెందిన షాఫ్కాత్, దిల్లీకి చెందిన సుశీల్ శిరోన్, రాజస్థాన్‌కు చెందిన రాహుల్ మీనాను ఏపీ కేడర్​కు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు.

ఇదీ చదవండి:

'మై డియర్ జగన్... మీతో అమరావతికి జై కొట్టిస్తాం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.