ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9PM - ap top ten news

.

9PM TOP NEWS
ప్రధాన వార్తలు @9PM
author img

By

Published : Nov 10, 2021, 9:16 PM IST

  • హెల్త్ హబ్స్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలి: జగన్​
    రాష్ట్రంలో హెల్త్ హబ్స్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి జగన్ (cm jagan review on health department) ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖపై జగన్ సమీక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వారం రోజుల్లో జీవో 42ను వెనక్కు తీసుకోవాలి: లోకేశ్
    ఎయిడెడ్‌ విద్యావ్యవస్థను కాపాడేందుకు పోరాటం చేస్తామని నారా లోకేశ్​ అన్నారు. జీవో 42ను వారంలోగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. అనంతపురం పర్యటనలో ఉన్న నారా లోకేశ్​.. ఎస్​ఎస్​బీఎన్​ కళాశాల విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతల నిరసన
    పీఆర్సీ నివేదిక విడుదల కోసం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను ఏపీ జేఎసీ, ఏపీ జేఎసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాస్​ కలిశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమరావతి ఆకాంక్ష.. పల్లవించె ప్రతినోటా..
    "న్యాయస్థానం నుంచి దేవస్థానం" పేరిట అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర.. ఉత్సాహంగా సాగుతోంది. నేడు పదోరోజున దుద్దుకూరు నుంచి నాగులుప్పలపాడు వరకు 14 కి.మీ పాదయాత్ర సాగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎంపీ ల్యాడ్స్​ నిధుల పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం
    ఎంపీ ల్యాడ్స్ నిధుల పథకాన్ని పునరుద్ధరించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025-26 వరకు దీన్ని కొనసాగించాలని నిర్ణయించింది. 2021-22 మిగిలన ఆర్థిక సంవత్సరానికి గానూ ఒక్కో ఎంపీకి రూ.2కోట్ల నిధులు మంజూరు చేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాజకీయ నేతల కేసుల్లో జాప్యంపై వచ్చేవారం సుప్రీం విచారణ
    ప్రజాప్రతినిధులపై కేసులను త్వరితగతిన విచారించాలనే పిటిషన్​పై వచ్చేవారం వాదనలు విననుంది సుప్రీంకోర్టు. దీనిపై నివేదిక సిద్ధం చేయాలని సొలిసిటర్ జనరల్​ను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐరోపాలో కరోనా ఉగ్రరూపం..
    ఐరోపా మినహా అన్ని చోట్లా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ప్రకటించింది. అయితే ఐరోపాలో ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే ఐదు లక్షల మరణాలు నమోదవుతాయని వారాంతపు నివేదికలో హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్టాక్ మార్కెట్లకు స్వల్ప నష్టాలు
    స్టాక్​ మార్కెట్లు బుధవారం సెషన్​ను స్వల్ప నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్​ 80 పాయింట్లు కోల్పోగా.. మరో సూచీ నిఫ్టీ 27 పాయింట్లు దిగజారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐసీసీ ర్యాంకింగ్​లో కేఎల్ రాహుల్ పైపైకి.. కోహ్లీ దిగువకు
    ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్​ను(ICC ranking T20) విడుదల చేసింది. టీమ్​ఇండియా ఓపెనర్​ కేఎల్ రాహుల్(kl rahul news) ఐదో స్థానానికి చేరుకోగా కెప్టెన్​ విరాట్ కోహ్లీ 8 స్థానానికి పడిపోయాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సూర్య 'జై భీమ్'.. హాలీవుడ్​ సినిమాల కంటే టాప్​లో
    'జై భీమ్'.. సినీ ప్రేక్షకుల్ని అలరిస్తూ, రికార్డులు సృష్టిస్తోంది. హాలీవుడ్​ సినిమాల్ని తలదన్ని టాప్ రేటింగ్​ దక్కించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • హెల్త్ హబ్స్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలి: జగన్​
    రాష్ట్రంలో హెల్త్ హబ్స్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి జగన్ (cm jagan review on health department) ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖపై జగన్ సమీక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వారం రోజుల్లో జీవో 42ను వెనక్కు తీసుకోవాలి: లోకేశ్
    ఎయిడెడ్‌ విద్యావ్యవస్థను కాపాడేందుకు పోరాటం చేస్తామని నారా లోకేశ్​ అన్నారు. జీవో 42ను వారంలోగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. అనంతపురం పర్యటనలో ఉన్న నారా లోకేశ్​.. ఎస్​ఎస్​బీఎన్​ కళాశాల విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతల నిరసన
    పీఆర్సీ నివేదిక విడుదల కోసం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను ఏపీ జేఎసీ, ఏపీ జేఎసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాస్​ కలిశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమరావతి ఆకాంక్ష.. పల్లవించె ప్రతినోటా..
    "న్యాయస్థానం నుంచి దేవస్థానం" పేరిట అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర.. ఉత్సాహంగా సాగుతోంది. నేడు పదోరోజున దుద్దుకూరు నుంచి నాగులుప్పలపాడు వరకు 14 కి.మీ పాదయాత్ర సాగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎంపీ ల్యాడ్స్​ నిధుల పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం
    ఎంపీ ల్యాడ్స్ నిధుల పథకాన్ని పునరుద్ధరించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025-26 వరకు దీన్ని కొనసాగించాలని నిర్ణయించింది. 2021-22 మిగిలన ఆర్థిక సంవత్సరానికి గానూ ఒక్కో ఎంపీకి రూ.2కోట్ల నిధులు మంజూరు చేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాజకీయ నేతల కేసుల్లో జాప్యంపై వచ్చేవారం సుప్రీం విచారణ
    ప్రజాప్రతినిధులపై కేసులను త్వరితగతిన విచారించాలనే పిటిషన్​పై వచ్చేవారం వాదనలు విననుంది సుప్రీంకోర్టు. దీనిపై నివేదిక సిద్ధం చేయాలని సొలిసిటర్ జనరల్​ను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐరోపాలో కరోనా ఉగ్రరూపం..
    ఐరోపా మినహా అన్ని చోట్లా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ప్రకటించింది. అయితే ఐరోపాలో ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే ఐదు లక్షల మరణాలు నమోదవుతాయని వారాంతపు నివేదికలో హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్టాక్ మార్కెట్లకు స్వల్ప నష్టాలు
    స్టాక్​ మార్కెట్లు బుధవారం సెషన్​ను స్వల్ప నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్​ 80 పాయింట్లు కోల్పోగా.. మరో సూచీ నిఫ్టీ 27 పాయింట్లు దిగజారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐసీసీ ర్యాంకింగ్​లో కేఎల్ రాహుల్ పైపైకి.. కోహ్లీ దిగువకు
    ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్​ను(ICC ranking T20) విడుదల చేసింది. టీమ్​ఇండియా ఓపెనర్​ కేఎల్ రాహుల్(kl rahul news) ఐదో స్థానానికి చేరుకోగా కెప్టెన్​ విరాట్ కోహ్లీ 8 స్థానానికి పడిపోయాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సూర్య 'జై భీమ్'.. హాలీవుడ్​ సినిమాల కంటే టాప్​లో
    'జై భీమ్'.. సినీ ప్రేక్షకుల్ని అలరిస్తూ, రికార్డులు సృష్టిస్తోంది. హాలీవుడ్​ సినిమాల్ని తలదన్ని టాప్ రేటింగ్​ దక్కించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.