ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM

author img

By

Published : Sep 11, 2020, 4:59 PM IST

.

5pm_Topnews
ప్రధాన వార్తలు @ 5pm
  • 'సీబీఐ విచారణ జరపాలి'
    రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలపై దాడులే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. 15నెలల్లో 150కిపైగా దాడులు, 4హత్యలు, 2శిరోముండనాలతో దమనకాండ సాగుతోందని ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'దద్దమ్మ ఆరోపణలు చేస్తున్నారు'
    సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోటస్​పాండ్ వేదికగా... హిందూమతంపై విషం చిమ్మే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • మరో ఏడాదిపాటు నిషేధం
    రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ, కార్యకలాపాలపై మరో ఏడాదిపాటు ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి ఏడాదిపాటు నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • రాజ్​నాథ్ సమీక్ష
    భారత్​-చైనా విదేశాంగ మంత్రుల భేటీ జరిగిన ఒక రోజు తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్.. సైనికాధికారులతో సరిహద్దు ఉద్రిక్తతలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి త్రిదళాధిపతి బిపిన్​ రావత్​, మూడు దళాలకు చెందిన అధిపతులు హాజరయ్యారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'పరీక్షలు చేయించుకుంటేనే'
    పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు. నెగెటివ్​ వచ్చినవారికే పార్లమెంటు ఆవరణలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • తాలిబన్ల ఘాతుకం
    అఫ్గాన్​లో తాలిబన్లు జరిపిన దాడిలో 16 మంది సైనికులు అమరులయ్యారు. ప్రభుత్వ చెక్​పోస్టులు లక్ష్యంగా జరిగిన ఈ కాల్పుల్లో మరికొందరు గాయపడ్డారు. ఈ మేరకు అక్కడి స్థానిక మీడియా తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఐపీఎల్​ బజ్
    ఐపీఎల్ కోసం జట్లన్నీ యూఏఈ చేరుకుని సన్నాహకాలు ప్రారంభించాయి. ఆటగాళ్లు క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్​ను మొదలు పెట్టేశారు. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను నెట్టింట పోస్టు చేస్తున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'మీ ప్రభుత్వం వేధిస్తోంది'
    మహారాష్ట్ర ప్రభుత్వానికి బాలీవుడ్ నటి కంగనా రనౌత్​కు మధ్య వివాదం ముదురుతోంది. ఈ క్రమంలోనే శినసేన పార్టీని విమర్శిస్తూ పలు పోస్టులు పెడుతోంది కంగన. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈ విషయంలో సూటిగా ప్రశ్నించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'సీబీఐ విచారణ జరపాలి'
    రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలపై దాడులే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. 15నెలల్లో 150కిపైగా దాడులు, 4హత్యలు, 2శిరోముండనాలతో దమనకాండ సాగుతోందని ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'దద్దమ్మ ఆరోపణలు చేస్తున్నారు'
    సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోటస్​పాండ్ వేదికగా... హిందూమతంపై విషం చిమ్మే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • మరో ఏడాదిపాటు నిషేధం
    రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ, కార్యకలాపాలపై మరో ఏడాదిపాటు ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి ఏడాదిపాటు నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • రాజ్​నాథ్ సమీక్ష
    భారత్​-చైనా విదేశాంగ మంత్రుల భేటీ జరిగిన ఒక రోజు తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్.. సైనికాధికారులతో సరిహద్దు ఉద్రిక్తతలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి త్రిదళాధిపతి బిపిన్​ రావత్​, మూడు దళాలకు చెందిన అధిపతులు హాజరయ్యారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'పరీక్షలు చేయించుకుంటేనే'
    పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు. నెగెటివ్​ వచ్చినవారికే పార్లమెంటు ఆవరణలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • తాలిబన్ల ఘాతుకం
    అఫ్గాన్​లో తాలిబన్లు జరిపిన దాడిలో 16 మంది సైనికులు అమరులయ్యారు. ప్రభుత్వ చెక్​పోస్టులు లక్ష్యంగా జరిగిన ఈ కాల్పుల్లో మరికొందరు గాయపడ్డారు. ఈ మేరకు అక్కడి స్థానిక మీడియా తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఐపీఎల్​ బజ్
    ఐపీఎల్ కోసం జట్లన్నీ యూఏఈ చేరుకుని సన్నాహకాలు ప్రారంభించాయి. ఆటగాళ్లు క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్​ను మొదలు పెట్టేశారు. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను నెట్టింట పోస్టు చేస్తున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'మీ ప్రభుత్వం వేధిస్తోంది'
    మహారాష్ట్ర ప్రభుత్వానికి బాలీవుడ్ నటి కంగనా రనౌత్​కు మధ్య వివాదం ముదురుతోంది. ఈ క్రమంలోనే శినసేన పార్టీని విమర్శిస్తూ పలు పోస్టులు పెడుతోంది కంగన. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈ విషయంలో సూటిగా ప్రశ్నించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.