నెల్లూరు జిల్లాలో ఈనెల 6న జరిగే రీ పోలింగ్కు సర్వ సిద్ధమైందని కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. కోవూరు నియోజకవర్గం ఇసుకపాలెంలోని 41వ పోలింగ్ బూత్..సూళ్లూరుపేట నియోజకవర్గంలోని 197వ పోలింగ్కేంద్రంలో తగు ఎన్నికలకు తగు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, జాయింట్ కలెక్టర్ వెట్రి సెల్వీలు పాల్గొన్నారు. పోలీంగ్ ప్రాంతాల్లో భద్రతా చర్యలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి...నెల్లూరు జిల్లాలో రీపోలింగ్కు ఏర్పాట్లు పూర్తి