ETV Bharat / briefs

తిరుమల్లో రద్దీ

author img

By

Published : Feb 24, 2019, 10:36 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనానికి సుమారు 12 గంటలు పట్టే అవకాశముందని తితిదే తెలిపింది.

తిరుమలలో పెరిగిన రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపల భక్తులు బారులు తీరారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టే అవకాశముంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. నిన్న 80 వేల160 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు . శనివారం హుండీ ఆదాయం రూ.2.83 కోట్లు అని తితిదే వర్గాలు తెలిపాయి.

తిరుపతి దేవస్థానం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపల భక్తులు బారులు తీరారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టే అవకాశముంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. నిన్న 80 వేల160 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు . శనివారం హుండీ ఆదాయం రూ.2.83 కోట్లు అని తితిదే వర్గాలు తెలిపాయి.

తిరుపతి దేవస్థానం

Hoshangabad (Madhya Pradesh), Feb 23 (ANI): A police constable in Madhya Pradesh's Hoshangabad turned saviour for an injured man who was lying near the tracks. Police constable Poonam Billore ran for over a kilometer with injured man on his shoulder as there was no availability of ambulance near the vicinity.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.