ETV Bharat / briefs

'దేశానికి, ప్రజాస్వామ్యానికి మోదీ తీరని ద్రోహం చేశారు'

ప్రధాని మోదీ రాజమండ్రి పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని చంపి బిడ్డను బ్రతికించారంటూ ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్ ను ఆదుకుంటామని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన మాటలు ఏమయ్యాయని మోదీని ప్రశ్నించారు.

author img

By

Published : Apr 1, 2019, 12:47 PM IST

BABU

ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్విటర్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.రాజధానిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని మట్టి నీరు ముఖాన కొట్టినవారికి... రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. నల్లధనాన్ని విదేశాల నుంచి వెనక్కు తెస్తామని హామీలు ఇచ్చి, ఆర్ధిక నేరస్తులతో అంటకాగారని ఆరోపించారు. లక్ష కోట్లప్రజాధనాన్ని అపహరించినవారికి అభయమిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ ఒక్కొక్కటిగా కూలుస్తూ దేశానికి, ప్రజాస్వామ్యానికీ, తీరని ద్రోహం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.మోదీ దుర్మార్గపు పరిపాలనకు... ముగింపు పలకాలని దేశ ప్రజలు స్థిర నిశ్చయంతో ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రజలు కేంద్రంలో అధికార మార్పును కోరుకుంటున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు.

  • తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని, ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన మాటలు ఏమయ్యాయి @narendramodi గారు? పైగా రాజధానిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తానని మట్టి నీరు ముఖాన కొట్టిన వారికి రాష్ట్రం గురించి మాట్లాడటానికి సిగ్గేయ్యటంలేదూ!?

    — N Chandrababu Naidu (@ncbn) April 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • నల్లధనాన్ని విదేశాలనుంచి వెనక్కు తెస్తామని హామీలు ఇచ్చి, ఆర్ధిక నేరస్తులతో అంటకాగుతూ, బ్యాంకులు దోచిన వారిని దేశాన్ని దాటిస్తూ, లక్ష కోట్ల ప్రజాధనాన్ని అపహరించినవారికి అభయమిస్తూ, ఎన్నికల బాండ్ల ద్వారా అవినీతిని వ్యవస్థీకరిస్తూ.. మీరు అవినీతి గురించి మాట్లాడుతుంటే అసహ్యంగా లేదూ?

    — N Chandrababu Naidu (@ncbn) April 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ ఒక్కొక్కటిగా కూలుస్తూ దేశానికి, ప్రజాస్వామ్యానికీ, తీరని ద్రోహం చేసిన మీ దుర్మార్గపు పరిపాలనకు, త్వరలోనే ముగింపు పలకాలని దేశ ప్రజలు-రాష్ట్ర ప్రజలు స్థిర నిశ్చయంతో ఉన్నారు. రాష్ట్ర ప్రజలు కేంద్రంలో అధికార మార్పును బలంగా కోరుకుంటున్నారు.#ModiIsAMistake

    — N Chandrababu Naidu (@ncbn) April 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి

8 రోజులు బాగా కష్టపడండి: చంద్రబాబు

ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్విటర్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.రాజధానిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని మట్టి నీరు ముఖాన కొట్టినవారికి... రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. నల్లధనాన్ని విదేశాల నుంచి వెనక్కు తెస్తామని హామీలు ఇచ్చి, ఆర్ధిక నేరస్తులతో అంటకాగారని ఆరోపించారు. లక్ష కోట్లప్రజాధనాన్ని అపహరించినవారికి అభయమిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ ఒక్కొక్కటిగా కూలుస్తూ దేశానికి, ప్రజాస్వామ్యానికీ, తీరని ద్రోహం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.మోదీ దుర్మార్గపు పరిపాలనకు... ముగింపు పలకాలని దేశ ప్రజలు స్థిర నిశ్చయంతో ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రజలు కేంద్రంలో అధికార మార్పును కోరుకుంటున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు.

  • తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని, ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన మాటలు ఏమయ్యాయి @narendramodi గారు? పైగా రాజధానిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తానని మట్టి నీరు ముఖాన కొట్టిన వారికి రాష్ట్రం గురించి మాట్లాడటానికి సిగ్గేయ్యటంలేదూ!?

    — N Chandrababu Naidu (@ncbn) April 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • నల్లధనాన్ని విదేశాలనుంచి వెనక్కు తెస్తామని హామీలు ఇచ్చి, ఆర్ధిక నేరస్తులతో అంటకాగుతూ, బ్యాంకులు దోచిన వారిని దేశాన్ని దాటిస్తూ, లక్ష కోట్ల ప్రజాధనాన్ని అపహరించినవారికి అభయమిస్తూ, ఎన్నికల బాండ్ల ద్వారా అవినీతిని వ్యవస్థీకరిస్తూ.. మీరు అవినీతి గురించి మాట్లాడుతుంటే అసహ్యంగా లేదూ?

    — N Chandrababu Naidu (@ncbn) April 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ ఒక్కొక్కటిగా కూలుస్తూ దేశానికి, ప్రజాస్వామ్యానికీ, తీరని ద్రోహం చేసిన మీ దుర్మార్గపు పరిపాలనకు, త్వరలోనే ముగింపు పలకాలని దేశ ప్రజలు-రాష్ట్ర ప్రజలు స్థిర నిశ్చయంతో ఉన్నారు. రాష్ట్ర ప్రజలు కేంద్రంలో అధికార మార్పును బలంగా కోరుకుంటున్నారు.#ModiIsAMistake

    — N Chandrababu Naidu (@ncbn) April 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి

8 రోజులు బాగా కష్టపడండి: చంద్రబాబు

Intro:ap_knl_11_01_tdp_pracharam_av_c1
కర్నూల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టిజి భరత్ కర్నూల్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. నగరంలోని విట్టల్ నగర్, బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో ఆయన ఇంటింటి ప్రచారం చేపట్టి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. మహిళలు తమ కాలనీ సమస్యలను భరత్ కు వివరించారు ఈ సందర్భంగా ఆయన మహిళలకు ఎమ్మెల్యే అయిన తర్వాత సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.విజువల్స్....


Body:ap_knl_11_01_tdp_pracharam_av_c1


Conclusion:ap_knl_11_01_tdp_pracharam_av_c1

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.