జగన్ ప్రచారసభలో కుప్పకూలిన గోడ. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైకాపా అధినేత జగన్ నిర్వహించిన ప్రచార సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రచార సమయంలో జగన్నుచూసేందుకు వైకాపా కార్యకర్తలు భవనంపైకి ఎక్కారు. అందరూ ఒక్కసారే పిట్టగోడపైకి రావడం వలన అకస్మాత్తుగాకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా,.. 40 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలోఈటీవీ ప్రతినిధి వెంకటరమణతో సహా పలువురు మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. ఇవీ చూడండి
వివేకా హత్యలో నా ప్రమేయం ఉంటే ఉరితీయండి!