ETV Bharat / briefs

ఐటీగ్రిడ్స్​​ కేసు వాయిదా

ఐటీగ్రిడ్స్​​ కేసులో నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ పోలీసులకు ఈ కేసు దర్యాప్తు చేసే అధికారం లేదని అశోక్​ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు.

author img

By

Published : Mar 11, 2019, 2:30 PM IST

ఐటీగ్రిడ్స్​​ కేసు 20కి వాయిదా
ఐటీగ్రిడ్స్​​ కేసు 20కి వాయిదా
ఐటీగ్రిడ్ కేసులో క్వాష్ పిటీషన్​పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సంస్థ సీఈఓ అశోక్​ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్​ లోత్ర వాదనలు వినిపించారు. తెలంగాణ పోలీసులు అశోక్​కు ఇచ్చిన నోటీసులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం తరుఫున్యాయవాది కోరారు. ఇప్పుడు ఇవ్వలేమని సీఈఓ తరఫున్యాయవాది తెలిపారు. కేసు తదుపరి విచారణ ఈ నెల 20కి కోర్టు వాయిదా వేసింది.

ఇవీచూడండి: దంగల్​ 2019: ఏ గట్టున ఏముంది?

ఐటీగ్రిడ్స్​​ కేసు 20కి వాయిదా
ఐటీగ్రిడ్ కేసులో క్వాష్ పిటీషన్​పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సంస్థ సీఈఓ అశోక్​ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్​ లోత్ర వాదనలు వినిపించారు. తెలంగాణ పోలీసులు అశోక్​కు ఇచ్చిన నోటీసులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం తరుఫున్యాయవాది కోరారు. ఇప్పుడు ఇవ్వలేమని సీఈఓ తరఫున్యాయవాది తెలిపారు. కేసు తదుపరి విచారణ ఈ నెల 20కి కోర్టు వాయిదా వేసింది.

ఇవీచూడండి: దంగల్​ 2019: ఏ గట్టున ఏముంది?

ఫైల్:TG_ADB_11_10_SUCIDE SELFI VIDEO_AV_C6 REPORTER : SANTHOSH MAIDAM , MANCHERIAL () ; ఆత్మహత్యకు పాల్పడే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న యువకుడు. తనను ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తుల గురించి తెలియజేసాడు. మంచిర్యా ల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన నాంపల్లి మహేష్ అనే వ్యక్తి శనివారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు తాను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నన విషయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా తన సన్నిహితులకు పంపించి తనువు చాలించాడు.. లక్సెట్టిపేట మండలంలోని ఓ యువతి బావిలో దూకి జనవరి 17 న ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం మహేషే నని పెరుగు తిరుపతి అనే చిన్నపాటి రాజకీయ నాయకుడు డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించడంతో పాటు తనను పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించి పదేళ్ల పాటు జైలు శిక్ష వేయిస్తానని బెదిరించడంతో మనస్థాపానికి గురి చెందిన మహేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.