ETV Bharat / snippets

భారత నౌకాదళంలో మరో మైలురాయి - ‘INS అరిఘాత్‌’ జాతికి అంకితం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2024, 8:13 PM IST

Minister Rajnath Singh Dedicated INS Arighat to the Nation
Minister Rajnath Singh Dedicated INS Arighat to the Nation (ETV Bharat)

Minister Rajnath Singh Dedicated INS Arighat to the Nation : భారత నౌకాదళం మరో మైలురాయిని చేరుకుంది. ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ ను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విశాఖ తీరంలో జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ జలాంతర్గామిలో దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక వ్యవస్థలు మన శక్తిసామర్థ్యాలకు, శాస్త్రజ్ఞుల ప్రతిభకు నిదర్శనమన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడటంలో ఇది కీలక భూమిక పోషిస్తుందన్నారు. ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ భారత నౌకాదళంలో రెండో అణు జలాంతర్గామి కావడం విశేషం. ఇప్పటికే ‘ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌’ తన సేవలు కొనసాగిస్తోంది.

Minister Rajnath Singh Dedicated INS Arighat to the Nation : భారత నౌకాదళం మరో మైలురాయిని చేరుకుంది. ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ ను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విశాఖ తీరంలో జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ జలాంతర్గామిలో దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక వ్యవస్థలు మన శక్తిసామర్థ్యాలకు, శాస్త్రజ్ఞుల ప్రతిభకు నిదర్శనమన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడటంలో ఇది కీలక భూమిక పోషిస్తుందన్నారు. ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ భారత నౌకాదళంలో రెండో అణు జలాంతర్గామి కావడం విశేషం. ఇప్పటికే ‘ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌’ తన సేవలు కొనసాగిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.