ETV Bharat / snippets

విషాహారంతో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు పరిహారం అందజేత

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2024, 8:32 PM IST

Collector Hand Over The Students Exgratia
Collector Hand Over The Students Exgratia (ETV Bharat)

Collector Hand Over The Students Exgratia in Paderu : అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో విషాహారంతో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ నష్ట పరిహారం అందజేశారు.మృతి చెందిన ముగ్గురు చిన్నారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున, తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 26 మందికి 50 వేల చొప్పున చెక్కులను అందించారు. అదే విధంగా మరో 14 మందికి 5వేల రూపాయలు చొప్పున అందజేశారు. పరిహారం సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్​ బోధించారు. బాధిత కుటుంబాలకు త్వరగా పరిహారం అందడంతో హర్షం వ్యక్తం చేశారు.

Collector Hand Over The Students Exgratia in Paderu : అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో విషాహారంతో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ నష్ట పరిహారం అందజేశారు.మృతి చెందిన ముగ్గురు చిన్నారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున, తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 26 మందికి 50 వేల చొప్పున చెక్కులను అందించారు. అదే విధంగా మరో 14 మందికి 5వేల రూపాయలు చొప్పున అందజేశారు. పరిహారం సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్​ బోధించారు. బాధిత కుటుంబాలకు త్వరగా పరిహారం అందడంతో హర్షం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.