Additional charges for IAS officers: రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్కు ఏపీఎస్ఎఫ్సీ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీతకు రైతు బజార్ల సీఈఓగా బాధ్యతలు అప్పగించింది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండీగా సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాంశూ శుక్లాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ పి.రాజా బాబును ఏపీ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ వీకర్ సెక్షన్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా మార్చుతూ ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 13, 2024, 3:55 PM IST
Additional charges for IAS officers: రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్కు ఏపీఎస్ఎఫ్సీ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీతకు రైతు బజార్ల సీఈఓగా బాధ్యతలు అప్పగించింది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండీగా సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాంశూ శుక్లాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ పి.రాజా బాబును ఏపీ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ వీకర్ సెక్షన్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా మార్చుతూ ఆదేశాలు జారీ చేశారు.