ETV Bharat / state

టైరు పగిలి లారీ కిందకు దూసుకెళ్లిన కారు - ఆరుగురు మృతి

టైరు పగిలి అదుపుతప్పి లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జయిన కారు - మృతులు అనంతపురం ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన భక్తులుగా గుర్తింపు

Road_Accident
Road Accident (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

Road Accident in Anantapur District: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. శింగనమల మండలం నాయనపల్లి క్రాస్‌ వద్ద లారీని కారు ఢీకొంది. టైరు పగిలి అదుపు తప్పడంతో కారు, లారీ కిందకు దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్నవారు అక్కడికక్కడే మరణించారు. మృతులు అనంతపురం ఇస్కాన్‌ టెంపుల్‌కు చెందిన భక్తులుగా గుర్తించారు. తాడిపత్రిలో నగర సంకీర్తన వేడుకలో పాల్గొని వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

Road Accident in Anantapur District: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. శింగనమల మండలం నాయనపల్లి క్రాస్‌ వద్ద లారీని కారు ఢీకొంది. టైరు పగిలి అదుపు తప్పడంతో కారు, లారీ కిందకు దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్నవారు అక్కడికక్కడే మరణించారు. మృతులు అనంతపురం ఇస్కాన్‌ టెంపుల్‌కు చెందిన భక్తులుగా గుర్తించారు. తాడిపత్రిలో నగర సంకీర్తన వేడుకలో పాల్గొని వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.