ETV Bharat / politics

జగన్ లాంటి ఒక ఆర్థిక నేరస్థుడు ఏ విధంగా ఎంట్రప్రెన్యూర్ అవుతాడు?: తిరునగరం జ్యోత్స్న - TDP Tirunagari Jyothsna on CM Jagan - TDP TIRUNAGARI JYOTHSNA ON CM JAGAN

TDP Leader Tirunagari Jyothsna on CM Jagan: వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పరువు పోగొట్టుకున్నారని టీడీపీ నేత తిరునగరం జ్యోత్స్న అన్నారు. ఒక ఆర్థిక నేరస్థుడు ఏ విధంగా ఎంట్రప్రెన్యూర్ అవుతాడని ప్రశ్నించిన ఆమె జగన్​కు ప్రజలను దోచుకోవటం, దోచుకున్న సొమ్ము దాచుకోవడమే తెలుసని మండిపడ్డారు.

TDP_Leader_Tirunagari_Jyothsna_on_CM_Jagan
TDP_Leader_Tirunagari_Jyothsna_on_CM_Jagan
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 6:18 PM IST

జగన్ లాంటి ఒక ఆర్థిక నేరస్థుడు ఏ విధంగా ఎంట్రప్రెన్యూర్ అవుతాడు?: తిరునగరం జ్యోత్స్న

TDP Leader Tirunagari Jyothsna on CM Jagan: వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పరువు పోగొట్టుకున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరం జ్యోత్స్న అన్నారు. ఒక యువతి తెలుగులో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక తెల్లముఖం వేశారని విమర్శించారు. వెర్రి నవ్వులు, పిచ్చి నవ్వులతో సమావేశంలో కూర్చున్న జగన్ పరువు పోతుందని సజ్జల భార్గవ్ గూగుల్​లో వెతుక్కోవాలని కవరింగ్ ఇచ్చారన్నారు. గూగుల్​లో సెర్చ్ చేస్తే జగన్​పై ఉన్న సీబీఐ, ఈడీల ఛార్జ్ షీట్ లిస్ట్, వేల కోట్లు దోచుకున్న వివరాలు బయటపడతాయన్నారు. ఈ నేపథ్యంలో ఒక ఆర్థిక నేరస్థుడు ఏ విధంగా ఎంట్రప్రెన్యూర్ అవుతాడని ప్రశ్నించారు. జగన్​కు ప్రజలను దోచుకోవటం, దోచుకున్న సొమ్ము దాచుకోవడమే తెలుసని మండిపడ్డారు.

చెల్లమ్మ ప్రశ్నకు బిక్కమొహం వేసిన జగనన్న - YCP Social Media Activists

"వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పరువు పోగొట్టుకున్నారు. ఒక యువతి తెలుగులో అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేక జగన్ తెల్లముఖం వేశారు. వెర్రి నవ్వులు, పిచ్చి నవ్వులతో సమావేశంలో కూర్చున్న జగన్ పరువు పోతుందని సజ్జల భార్గవ్ గూగుల్​లో వెతుక్కోవాలని కవరింగ్ ఇచ్చారు. గూగుల్​లో సెర్చ్ చేస్తే జగన్​పై ఉన్న సీబీఐ, ఈడీల ఛార్జ్ షీట్ లిస్ట్, వేల కోట్లు దోచుకున్న వివరాలు బయటపడతాయి. సీఎం జగన్​ లాంటి ఒక ఆర్థిక నేరస్థుడు ఏ విధంగా ఎంట్రప్రెన్యూర్ అవుతాడు? జగన్​కు ప్రజలను దోచుకోవటం, దోచుకున్న సొమ్ము దాచుకోవడమే తెలుసు." - తిరునగరం జ్యోత్స్న, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి

జగన్ లాంటి ఒక ఆర్థిక నేరస్థుడు ఏ విధంగా ఎంట్రప్రెన్యూర్ అవుతాడు?: తిరునగరం జ్యోత్స్న

TDP Leader Tirunagari Jyothsna on CM Jagan: వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పరువు పోగొట్టుకున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరం జ్యోత్స్న అన్నారు. ఒక యువతి తెలుగులో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక తెల్లముఖం వేశారని విమర్శించారు. వెర్రి నవ్వులు, పిచ్చి నవ్వులతో సమావేశంలో కూర్చున్న జగన్ పరువు పోతుందని సజ్జల భార్గవ్ గూగుల్​లో వెతుక్కోవాలని కవరింగ్ ఇచ్చారన్నారు. గూగుల్​లో సెర్చ్ చేస్తే జగన్​పై ఉన్న సీబీఐ, ఈడీల ఛార్జ్ షీట్ లిస్ట్, వేల కోట్లు దోచుకున్న వివరాలు బయటపడతాయన్నారు. ఈ నేపథ్యంలో ఒక ఆర్థిక నేరస్థుడు ఏ విధంగా ఎంట్రప్రెన్యూర్ అవుతాడని ప్రశ్నించారు. జగన్​కు ప్రజలను దోచుకోవటం, దోచుకున్న సొమ్ము దాచుకోవడమే తెలుసని మండిపడ్డారు.

చెల్లమ్మ ప్రశ్నకు బిక్కమొహం వేసిన జగనన్న - YCP Social Media Activists

"వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పరువు పోగొట్టుకున్నారు. ఒక యువతి తెలుగులో అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేక జగన్ తెల్లముఖం వేశారు. వెర్రి నవ్వులు, పిచ్చి నవ్వులతో సమావేశంలో కూర్చున్న జగన్ పరువు పోతుందని సజ్జల భార్గవ్ గూగుల్​లో వెతుక్కోవాలని కవరింగ్ ఇచ్చారు. గూగుల్​లో సెర్చ్ చేస్తే జగన్​పై ఉన్న సీబీఐ, ఈడీల ఛార్జ్ షీట్ లిస్ట్, వేల కోట్లు దోచుకున్న వివరాలు బయటపడతాయి. సీఎం జగన్​ లాంటి ఒక ఆర్థిక నేరస్థుడు ఏ విధంగా ఎంట్రప్రెన్యూర్ అవుతాడు? జగన్​కు ప్రజలను దోచుకోవటం, దోచుకున్న సొమ్ము దాచుకోవడమే తెలుసు." - తిరునగరం జ్యోత్స్న, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.