ETV Bharat / photos

జనం మధ్య జనసేనాని - పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 12:08 PM IST

thumbnail
Pawan Kalyan Tour At Bheemavaram: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి నివాసంలో పార్టీ నాయకులతో సమావేశమై రెండు పార్టీలు సమన్వయంతో పని చేయాలని పవన్ సూచించారు. ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు అంతర్గత విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తారని, ఆ పన్నాగాలను తిప్పికొట్టాలని కోరారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.