తెలంగాణ

telangana

By

Published : Feb 21, 2020, 2:05 PM IST

Updated : Mar 2, 2020, 1:48 AM IST

ETV Bharat / videos

శివరాత్రి వేళ మాజీ సీఎం తనయుడి వేణుగానం

ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తనయుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్.. రాజకీయాల కన్నా ఆయన వ్యవహారశైలితోనే అధికంగా వార్తల్లో నిలుస్తుంటారు. బిహార్‌లోని వైశాలి జిల్లాలో మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. తనలోని సంగీత విద్యను బయటపెట్టారు. సభలో వేణువు వాయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తేజ్‌ప్రతాప్‌ వేణువు వాయిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Last Updated : Mar 2, 2020, 1:48 AM IST

ABOUT THE AUTHOR

...view details