ఆదివారం రాహుగ్రస్త చూడామణి నామక సూర్య గ్రహణం ఉన్నందున... యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి తాళం వేశారు. తిరిగి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. సంప్రోక్షణ శుద్ధి చేసిన తర్వాత... లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతించనున్నారు.
ఆదివారం మధ్యాహ్నం వరకు ఆలయానికి తాళం
ఆదివారం సూర్యగ్రహణం ఉన్నందున యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. తిరిగి రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెరుస్తారు. సంప్రోక్షణ శుద్ధి చేసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి గంటసేపు భక్తులను అనుమతించనున్నారు.
రేపు మధ్యాహ్నం వరకు ఆలయానికి తాళం
Last Updated : Jun 20, 2020, 7:45 PM IST