తెలంగాణ

telangana

'ఎన్నికలు ఏవైనా... గెలుపు తెరాసదే '

By

Published : Sep 13, 2019, 6:19 PM IST

సంక్షేమ పథకాలు ఘనంగా అమలు చేస్తున్న తెరాసపై చౌకబారు విమర్శలు మానుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ విపక్షాలకు సూచించారు. ఎన్నికలు ఏవైనా గెలుపు తెరాసదేనని ధీమా వ్యక్తం చేశారు.

'ఎన్నికలు ఏవైనా... గెలుపు తెరాసదే'

'ఎన్నికలు ఏవైనా... గెలుపు తెరాసదే'

సంక్షేమ పథకాలపై విపక్షాలు విమర్శలు మానుకోవాలని, ప్రజాక్షేత్రంలో బలం పెంచుకోవాలని ప్రభుత్వ చీఫ్​ విప్​ దాస్యం వినయ్​భాస్కర్​ అన్నారు. కర్ణాటక తరహా ప్రయోగాలు ఇక్కడ చెల్లవని, కుట్రలు కుతంత్రాలకు ఇకనైనా భాజాపా నేతలు స్వస్థి పలకాలని హితవు పలికారు. కేంద్రం నుంచి ఒక్క పైసా తీసుకోకుండా....అంకితభావంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఘనత కేసీఆర్​దని కొనియాడారు. ఏ ఎన్నికలొచ్చినా గెలుపు తెరాసదేనని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details