తెలంగాణ

telangana

By

Published : Jan 24, 2020, 5:24 PM IST

ETV Bharat / state

లక్ష రూపాయలు విలువచేసే గంజాయి స్వాధీనం

రైలులో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని వరంగల్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దనుంచి లక్షా యాభై వేల రూపాయల విలువచేసే 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Possession of marijuana worth Rs at warangal city
లక్ష రూపాయలు విలువచేసే గంజాయి స్వాధీనం

రైలులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని వరంగల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుని నుంచి లక్షా యాభై వేల రూపాయల విలువ చేసే 14 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అమరావతికి చెందిన అక్బర్ అనే వ్యక్తిపై అనుమానం కలగడం వల్ల నిందితుల్ని విచారించి తనిఖీ చేశారు. గంజాయిని గుర్తించినట్టు ఆర్పీఎఫ్ ఎస్​ఐ రవిబాబు తెలిపారు. రైళ్లలో అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

లక్ష రూపాయలు విలువచేసే గంజాయి స్వాధీనం

ఇదీ చూడండి : చిన్నారి అపహరణ కేసు సుఖాంతం..

ABOUT THE AUTHOR

...view details