తెలంగాణ

telangana

'నేను ఏమైపోతానోనని భయంగా ఉంది'

By

Published : Dec 23, 2019, 9:11 AM IST

ఎలాంటి జబ్బునైనా మందులు లేకుండా నయం చేయగలనని, ఇప్పటికే ఓ కుటుంబాన్ని బాగు చేశానని సభా ముఖంగా.. సాక్షాత్తు ఎమ్మెల్యే సమక్షంలోనే ఓ ఫాస్టర్​ ప్రకటించారు. ఏం చేయాలో పాలుపోని ఆ ప్రజాప్రతినిధి అసహనం వ్యక్తం చేశారు.

parakala mla challa dharma reddy attended christmas celebrations in warangal rural district
పరకాలలో ముందస్తు క్రిస్మస్​ వేడుకలు

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాలలో క్రిస్మస్​ బట్టల పంపిణీ కార్యక్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన ఓ ఫాస్టర్​.. మందులు లేకుండానే రోగాలు నయం చేస్తానని సభా ముఖంగా ప్రకటించగా.. ఏం చేయాలో పాలుపోని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ తానేమైపోతానోనని భయంగా ఉందంటూ స్పందించారు.

పరకాలలో ముందస్తు క్రిస్మస్​ వేడుకలు

ABOUT THE AUTHOR

...view details