తెలంగాణ

telangana

ETV Bharat / state

వివేకానందకు నివాళులు అర్పించిన ఎంపీ, ఎమ్మెల్యే

హుజూర్​నగర్​లో స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

By

Published : Jan 12, 2020, 4:57 PM IST

వివేకానందకు నివాళులు అర్పించిన ఎంపీ, ఎమ్మెల్యే
వివేకానందకు నివాళులు అర్పించిన ఎంపీ, ఎమ్మెల్యే

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో స్వామి వివేకానంద 158వ జయంతి ఘనంగా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చికాగోలో నిర్వహించిన ప్రపంచ మహాసభల్లో వివేకానందుడు చేసిన ప్రసంగం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా... ఓ హోటల్​లో అల్పాహారం చేస్తూ కార్యకర్తలతో ఉత్తమ్ ముచ్చటించారు.

వివేకానందకు నివాళులు అర్పించిన ఎంపీ, ఎమ్మెల్యే

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details