తెలంగాణ

telangana

ETV Bharat / state

నారాయణఖేడ్​లో జోరుగా పోలింగ్​

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ డివిజన్​ పరిధిలోని ఆరు మండలాల్లో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే పోలింగ్​ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

By

Published : May 10, 2019, 3:15 PM IST

polling-in-narayanakhed

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 9 జడ్పీటీసీ, 100 ఎంపీటీసీ స్థానాలకు ఉదయం నుంచి పోలింగ్​ ప్రశాంతంగా జరుగుతోంది. నారాయణఖేడ్​ డివిజన్​ పరిధిలోని నారాయణఖేడ్​, మనుర్​, కల్హేర్​, సిర్గాపూర్​, కంగ్టి, నాగల్గిద్ద మండలాల్లో ఓటింగ్​ సజావుగా సాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

నారాయణఖేడ్​లో జోరుగా పోలింగ్​

ABOUT THE AUTHOR

...view details