తెలంగాణ

telangana

ETV Bharat / state

కడ్తల్​లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన - rangareddy zp chairperson participated in development events

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపు ఉన్న వ్యక్తి అని రంగారెడ్డి జడ్పీ ఛైర్​ పర్సన్​ తీగల అనిత రెడ్డి అన్నారు. కడ్తల్ మండలం రావిచెడు, మక్త మాదరం, రెఖ్య తండా, సాలపూర్​లో జడ్పీ ఛైర్ పర్సన్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

rangareddy zp chairperson participated in development events
కడ్తల్​లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

By

Published : Jan 28, 2020, 10:05 PM IST

రంగారెడ్డి జిల్లా కడ్తల్ మండలం రావిచెడు, మక్త మాదరం, రెఖ్య తండా, సాలపూర్​లో జడ్పీ ఛైర్​ పర్సన్​ తీగల అనిత రెడ్డి పర్యటించారు. 11 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపు ఉన్న వ్యక్తి అని అన్నారు. ఆయన చూపిన బాటలోనే ప్రతి ఒక్కరు గ్రామాల అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు.

కడ్తల్​లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details