తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR: సహపంక్తి భోజనాలు చేసిన మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి

రెండు పడకల ఇళ్ల లబ్దిదారులతో కలిసి మంత్రులు కేటీఆర్(KTR), ప్రశాంత్ రెడ్డి సహపంక్తి భోజనాలు చేశారు. సిరిసిల్ల జిల్లా రాచర్ల బొప్పాపూర్​లో డబుల్ బెడ్​రూం ఇళ్లను మంత్రులు ప్రారంభించారు.

By

Published : Jun 16, 2021, 3:29 PM IST

Ministers KTR
సహపంక్తి భోజనాలు

సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రులు కేటీఆర్(KTR), ప్రశాంత్‌రెడ్డి పర్యటించారు. రాచర్ల బొప్పాపూర్‌లో రెండు పడక గదుల ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు.

లబ్దిదారులతో కలిసి మంత్రులు కేటీఆర్, వేములు ప్రశాంత్ రెడ్డి భోజనం చేశారు. వీరితో పాటు రాజ్యసభ ఎంపీ సంతోశ్​రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సహపంక్తి భోజనాలు

ఇదీ చూడండి: KTR: పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే ప్రభుత్వ లక్ష్యం

ABOUT THE AUTHOR

...view details