నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పులాంగ్ చౌరస్తా వద్ద గురువారం ఘొర రోడ్డు ప్రమాదం సంభవించింది. 9వ తరగతి చదువుతున్న అరవింద్సాయి అనే విద్యార్థి స్కూలు ముగించుకుని సైకిల్పై ఇంటికి వెళుతుండగా.. ఓ ప్రైవేటు కళాశాల బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన అరవింద్ను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అరవింద్ మృతి చెందాడు. ఫలితంగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బస్సు ఢీకొని విద్యార్థి మృతి - latest news on Student killed in bus collision
స్కూలు ముగించుకుని ఇంటికి వెళుతున్న విద్యార్థిని ఓ ప్రైవేటు కళాశాల బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
![బస్సు ఢీకొని విద్యార్థి మృతి Student killed in bus collision](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5659802-953-5659802-1578637114386.jpg)
బస్సు ఢీకొని విద్యార్థి మృతి
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బస్సు ఢీకొని విద్యార్థి మృతి
ఇదీ చూడండి: కుసుమూరు గంధ మహోత్సంలో పాల్గొన్న ఏఆర్ రెహమాన్