తెలంగాణ

telangana

ETV Bharat / state

'మేయర్​ పీఠం దక్కకపోయినా.. నగరాభివృద్ధికి పాటుపడతాం' - నిజామాబాద్ పురపాలిక ఎన్నికల ఫలితాలు

నిజామాబాద్​ కార్పొరేషన్​లో ఎక్స్​ అఫీషియో ఓట్ల వల్ల భాజపాకు మేయర్​ పీఠం అందదని ఎంపీ అర్వింద్​ స్పష్టం చేశారు. కేంద్ర నిధులు దుర్వినియోగం కాకుండా నగరాభివృద్ధికి పాటుపడాలని నేతలను సూచించారు.

nizamabad mp arvind about nizamabad mayor seat
'మేయర్​ పీఠం దక్కకపోయినా.. నగరాభివృద్ధికి పాటుపడతాం'

By

Published : Jan 27, 2020, 11:15 AM IST

నిజామాబాద్ పుర, నగరపాలిక ఎన్నికల్లో భాజపా పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఎంపీ అర్వింద్ ధన్యవాదాలు తెలియజేశారు. ఎక్స్​ అఫీషియో ఓట్లను బట్టి తెరాసకు ఎక్కువ సభ్యులు ఉన్నందున మేయర్​ పీఠం కమలం పార్టీకు దక్కదని ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు.

కార్పొరేషన్​లో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ నగరాభివృద్ధికి కీలకపాత్ర పోషించాలని నేతలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూసుకోవాలంటూ ఆయన తెలిపారు.

'మేయర్​ పీఠం దక్కకపోయినా.. నగరాభివృద్ధికి పాటుపడతాం'

ఇదీ చూడండి : పురపాలికలను దక్కించుకునేందుకు తెరాస వ్యూహాలు

ABOUT THE AUTHOR

...view details