తెలంగాణ

telangana

By

Published : May 6, 2019, 1:03 PM IST

ETV Bharat / state

ప్రశాంతంగా మెుదటి విడత ప్రాదేశిక పోలింగ్​

మెుదటి విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. నిజామాబాద్​ జిల్లా నవీపేట్​ మండలంలో ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

ప్రశాంతంగా మెుదటి విడత ప్రాదేశిక పోలింగ్​

ప్రశాంతంగా మెుదటి విడత ప్రాదేశిక పోలింగ్​

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని నవీపేట్ మండలంలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. వృద్ధులు, యువత స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మండలంలోని 16 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు కొనసాగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details