తెలంగాణ

telangana

ETV Bharat / state

మూగ మనసే మిన్న....

నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తన పిల్లలు చనిపోవటం వల్ల తల్లికుక్క రోడ్డు పక్కనే కూర్చొని దీనంగా చూస్తోంది. కన్నపేగు ప్రేమను చాటుతోంది.

By

Published : Oct 29, 2019, 11:29 PM IST

మూగ మనసే మిన్న....

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఎంఎస్సీ ఫాం వద్ద రోడ్డు ప్రమాదంలో కుక్కపిల్లను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లింది. గాయపడి చనిపోయిన కుక్క పిల్ల వద్ద దాని తల్లి దీనంగా చూస్తోంది. ఆ తల్లి హృదయం తల్లడిల్లిన తీరు స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. నోరులేని మూగ జీవి చాటుతున్న ప్రేమ అయినా చూసి మనుషుల్లో మార్పు వస్తుందేమో చూడాలి.

మూగ మనసే మిన్న....

ABOUT THE AUTHOR

...view details