తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటు వేసిన రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్

నిజామాబాద్ మున్సిపాలిటీలో రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

By

Published : Jan 22, 2020, 1:50 PM IST

ds casted his vote
ఓటు వేసిన రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్

నిజామాబాద్ పురపాలికలో కాకతీయ విద్యాసంస్థలలోని గోదావరి క్యాంపస్​లో రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

ప్రతి ఒక్కరూ రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని సమర్ధవంతమైన నాయకున్ని ఎన్నుకోవాలని సూచించారు.

ఓటు వేసిన రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్

ఇవీ చూడండి: కళ్లులేకపోయినా... ఓటేసి ఆదర్శంగా నిలిచిన వృద్ధుడు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details