తెలంగాణ

telangana

ETV Bharat / state

ఊరెళ్లి వచ్చే లోపు ఇళ్లంతా దోచేశారు...

నిర్మల్ జిల్లా భైంసాలో చోరి జరిగింది. ఇంటి యజమాని ఊరెళ్లి వచ్చేసరికి దొంగలు ఇల్లు గుళ్ల చేశారు.

By

Published : Aug 20, 2019, 1:27 PM IST

భైంసాలో చెలరేగిన దొంగలు

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సంతోష్ మాత కాలనికి చెందిన శ్రీనివాస్ ఇంట్లో చోరి జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దోపిడి జరిగినట్లు యజమాని తెలిపారు. నాలుగు తులాల బంగారం, లక్ష 40వేల రూపాయల నగదును అపహరణకు గురైనట్లు తెలిపారు. పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులతో వేలిముద్రలు సేకరించి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

భైంసాలో చెలరేగిన దొంగలు

ABOUT THE AUTHOR

...view details