స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని నిర్మల్ కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఫారుఖీ అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి, అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: కలెక్టర్ ఫారుఖీ
స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని నిర్మల్ కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఫారుఖీ అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: కలెక్టర్
దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను స్మరిస్తూ వారికి ఘన నివాళులతో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని, గాంధీజీ కన్న కలలను నిజం చేయాలని కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి: రక్తదానం ప్రాణదానంతో సమానం: అంజనీకుమార్