తెలంగాణ

telangana

ETV Bharat / state

గణేశ్ నిమజ్జనోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇవాళ జరగనున్న వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

By

Published : Sep 10, 2019, 6:50 PM IST

గణేశ్ నిమజ్జనోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు

గణేష్ నిమజ్జనోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్మల్​ జిల్లా భైంసా పట్టణ పోలీసులు చర్యలు తీసుకున్నారు. శోభాయాత్రలో వందకుపైగా విగ్రహాలు పాల్గొననున్నాయని ఎస్పీ శశిధర్​రాజు తెలిపారు. విధులు చేపడుతూనే భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసులకు సూచించారు. పలు చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తోందన్నారు.

గణేశ్ నిమజ్జనోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details