'పుర'పోలింగ్ ముగిసింది... ఫలితమే మిగిలింది - nalgonda
నల్గొండ జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పోలింగ్ సజావుగా సాగేందుకు ఎన్నికల సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన పోలింగ్ వివరాలు...
!['పుర'పోలింగ్ ముగిసింది... ఫలితమే మిగిలింది 'పుర'పోలింగ్ ముగిసింది... ఫలితమే మిగిలింది](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5805953-45-5805953-1579713898137.jpg)
'పుర'పోలింగ్ ముగిసింది... ఫలితమే మిగిలింది