తెలంగాణ

telangana

జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్​ గూటికి..

By

Published : Mar 25, 2021, 9:21 PM IST

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​ ఉపఎన్నికల సందర్భంగా కాంగ్రెస్​ నేత, మాజీ మంత్రి జానారెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. త్రిపురారం మండలం అంజనపల్లి, నిడమనూరు మండలం సురేపల్లిలో సుమారు 100 మంది జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు.

janareddy
నాగార్జునసాగర్​లో జానారెడ్డి ప్రచారం

నాగార్జునసాగర్​ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ మంత్రి జానారెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇతర పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్​ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

త్రిపురారం మండలం అంజనపల్లి, నిడమనూరు మండలం సురేపల్లిలో సుమారు 100 మందికి కాంగ్రెస్​ కండువా కప్పారు. సురేపల్లి పల్లిలో కాంగ్రెస్ శ్రేణులు జానారెడ్డికి కోలాటం బృంద సభ్యుల ఆధ్వర్యంలో స్వాగతం పలికారు.

ఇవీచూడండి:నాగార్జునసాగర్ అభ్యర్థి ఎంపికపై సీఎం సమాలోచనలు ​

ABOUT THE AUTHOR

...view details