తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసులు బందోబస్తు మధ్య కొనసాగుతున్న పోలింగ్ - నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో ఎన్నికల పోలింగ్

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.

polling
పోలీసులు బందోబస్తు మధ్య కొనసాగుతున్న పోలింగ్

By

Published : Jan 22, 2020, 9:05 AM IST

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 6 గంటల 30 నిమిషాలకు అభ్యర్థుల ముందు అధికారులు బ్యాలెట్ బాక్సులు సీల్ వేశారు. అనంతరం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 24 వార్డులకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.

పోలీసులు బందోబస్తు మధ్య కొనసాగుతున్న పోలింగ్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details