ములుగు జిల్లాలో డీజీపీ పర్యటన
డీజీపీ మహేందర్ రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించారు. హెలికాప్టర్లో వచ్చిన డీజీపీ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.
dgp mahender reddy visited mulugu district
నూతనంగా ఏర్పడిన ములుగు జిల్లాను డీజీపీ మహేందర్ రెడ్డి సందర్శించారు. కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న డీజీపీ హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
- ఇదీ చూడండి : కొత్త పురపాలక చట్టం బిల్లుకు ఆమోదం తెలపని గవర్నర్