తెలంగాణ

telangana

By

Published : Jul 23, 2019, 1:42 PM IST

ETV Bharat / state

ములుగు జిల్లాలో డీజీపీ పర్యటన

డీజీపీ మహేందర్​ రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించారు. హెలికాప్టర్​లో వచ్చిన డీజీపీ జిల్లా కలెక్టర్​ కార్యాలయానికి చేరుకున్నారు.

dgp mahender reddy visited mulugu district

ములుగు జిల్లాలో డీజీపీ పర్యటన

నూతనంగా ఏర్పడిన ములుగు జిల్లాను డీజీపీ మహేందర్​ రెడ్డి సందర్శించారు. కలెక్టర్​ కార్యాలయానికి చేరుకున్న డీజీపీ హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం జయశంకర్​ భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details