తెలంగాణ

telangana

ETV Bharat / state

దుండిగల్​ ఛైర్​పర్సన్​గా సుంకరి కృష్ణవేణి - dundigal mpp sunkari krishnaveni

దుండిగల్​ ఛైర్​పర్సన్​గా సుంకరి కృష్ణవేణి​, వైస్​ ఛైర్మన్​గా టి. పద్మారావు ఎన్నికయ్యారు. 28 స్థానాల్లో 17 స్థానాలు గెలుచుకున్న తెరాస మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది.

దుండిగల్​ ఛైర్​పర్సన్​గా సుంకరి కృష్ణవేణి
దుండిగల్​ ఛైర్​పర్సన్​గా సుంకరి కృష్ణవేణి

By

Published : Jan 27, 2020, 11:33 PM IST

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్​ మున్సిపాలిటీ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. 28 వార్డులకు గానూ 17 మంది కౌన్సిలర్లు గెలుచుకున్న తెరాస... ఛైర్​పర్సన్​​, వైస్​ ఛైర్మన్​ గెలుచుకుంది. కాంగ్రెస్​ 6, భాజపా 1, స్వతంత్రులు 4 స్థానాల్లో విజయం సాధించారు. సభ్యులందరూ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత... ఛైర్​పర్సన్​గా సుంకరి కృష్ణవేణి, వైస్​ ఛైర్​పర్సన్​గా పద్మారావును ఎన్నుకున్నారు.

దుండిగల్​ ఛైర్​పర్సన్​గా సుంకరి కృష్ణవేణి

ABOUT THE AUTHOR

...view details