తెలంగాణ

telangana

ETV Bharat / state

బందోబస్తు మధ్య మేడ్చల్​ జిల్లా పుర పోలింగ్ - బోడుప్పల్​ పోలింగ్ 2020

మేడ్చల్​ జిల్లా పీర్జాదిగూడ, బోడుప్పల్​ నగరపాలికలు, ఘట్​కేసర్​, పోచారం పురపాలికల్లో పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే పోలింగ్​ కేంద్రాల వద్దకు ఓటర్లు చేరుకుంటున్నారు.

boduppal municipal elections polling 2020
బోడుప్పల్​ పురపాలక ఎన్నికల పోలింగ్

By

Published : Jan 22, 2020, 9:28 AM IST

బోడుప్పల్​ పురపాలక ఎన్నికల పోలింగ్

మేడ్చల్​ జిల్లా బోడుప్పల్​, పీర్జాదిగూడ నగరపాలికల్లో 26, 28 స్థానాలకు... ఘట్​కేసర్​ పురపాలికలో 18, పోచారం పురపాలికలో 16 స్థానాలకు పోలింగ్​ జరుగుతోంది. ఆయా పోలింగ్​ కేంద్రాల వద్దకు ఓటు వేసేందుకు ఓటర్లు చేరుకుంటున్నారు.

కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించామని ఎన్నికల అధికారులు తెలిపారు.

ఇవీచూడండి: ఏఐ విప్లవానికి తెలంగాణ సిద్ధం: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details