తెలంగాణ

telangana

1000 మందికి భోజనం ప్యాకెట్ల పంపిణీ

By

Published : Apr 24, 2020, 7:18 PM IST

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల డివిజన్​లోని అయోధ్యానగర్, రంగారెడ్డి బండలో మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో 1000 మందికి భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రస్తుత విపత్కర సమయంలో అందరూ మానవతా దృక్పథంతో ఎవరికి తోచిన విధంగా వారు పేదలను ఆదుకోవాలని సూచించారు. ఏ ఒక్కరు ఆకలితో ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని సంఘం సభ్యులు తెలిపారు.

1000 FOOD PACKETS DISTRIBUTION IN JEEDIMETLA DIVISION
1000 మందికి భోజనం ప్యాకెట్ల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details